Thursday, January 16, 2025

288 టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యం పట్టివేత

కర్నూలు జిల్లా ఆలూరు తాలుక్  హొళగుంద మండలం పెద్ద గోనెహళ్ గ్రామానికి చెందిన నీలకంఠ అనే వ్యక్తి 288 టెట్రా  ప్యాకెట్ల కర్ణాటక మధ్యమును  ప్రజలకు అమ్ముట కొరకు తన వామిదొడ్డిలో పెట్టుకొని  ఉండగా హోళగుంద ఎస్సై పెద్దయ్య నాయుడు గారిచే కనిపెట్టబడి అతనిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడమైనది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది. పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular