Monday, February 10, 2025

హొళగుంద : ఓ విద్యార్థి మేలుకో భవిష్యత్తును కాపాడుకో కార్యక్రమం -TNSF


TEJA NEWS TV:
ఈ రోజు తెలుగుదేశం పార్టీ
మాజీ MLA,ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారి ఆధ్వర్యంలో
తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఓ విద్యార్థి మేలుకో భవిష్యత్తు కాపాడుకో కార్యక్రమ ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం ఓ విద్యార్థి మేలుకో భవిష్యత్తును కాపాడుకో అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది*.

*టిఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన ఆధ్వర్యంలో టిడిపి మండల కన్వీన డాక్టర్ తిప్పయ్య. మరియు టిడిపి నాయకులు చిన్నహ్యేట శేషగిరి. ఆదం. అదేవిధంగా ఆలూరు తాలూకా అధ్యక్షుడు తలారి సిద్ధప్ప.టిడిపి యువ నాయకులు దిడ్డి తికస్వామి.మోయిన్.టిఎన్ఎస్ఎఫ్ మండల కార్యదర్శిలు మల్లికార్జున సురేష్ శెట్టి మాట్లాడు*
ఈ ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. పాఠశాలలను ప్రయోగశాలలుగా మార్చి విద్యార్థుల భవిష్యత్ తో ఆటలాడుతున్నారు. అస్థవ్యస్థమైన విద్యా వ్యవస్థ, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడంతో దాదాపు 23 వేల నుంచి నీర నిరుద్యోగులు అందులో భాగంగా నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా 120 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి జగన్ రెడ్డి హత్యలు కాదా? అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెచ్చి ఉద్యోగాల విప్లవం తెస్తానని రెచ్చగొట్టి నేడు కేంద్రానికి దాసోహమై యువత, విద్యార్థుల జీవితాలను బలిపీఠంపైకి నెట్టారు అని వాము పోయారు మరియు రానున్న రోజులు ఎన్నికల్లో విద్యార్థులు అందరూ కలిసి తమ ఓటు హక్కుతో ఓ మంచి నాయకుని ఎన్నుకోవాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా టిఎన్ఎస్ఎఫ్ మండల నాయకులు కార్తీక్ భాస్కర్ మంజునాథ్ రారావి సిద్ధూ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular