Monday, February 10, 2025

సంగెం మండల నూతన ఎస్ఐ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీటీసీలు





తేజ న్యూస్ టివి ప్రతినిధి.




సంగెం మండలం పోలీసు స్టేషన్  కు నూతనంగా  ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన  హెల్, నరేష్ ను మర్యాద పూర్వకంగా *మాజీ మండల రైతు బంధు అధ్యక్షులు కందగట్ల నరహరి * ఆధ్వర్యంలో ఎంపీటీసీలు కలిసి పుష్పగుచ్చం అందజేశారు.  ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, మెట్టుపల్లి మల్లయ్య, నరసింహస్వామి, జనగాం పద్మ శ్రీనివాస్ గౌడ్, ప్రచూర్ణ భాస్కర్ రెడ్డి, దుర్గారావు, పావని యుగంధర్, రజిత రాజు, కట్ల సుమలత నరేష్, మాజీ సర్పంచ్ బానోతు రవి, బిక్షపతి మాజీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్ అలీ కలిసిన వారిలో ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular