TEJA NEWS TV
చేగుంట 9-09-2024
చేగుంట మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ యువ చైతన్య ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండపం వద్ద వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ కుటుంబ సమేతంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరియు రైతులకు అధికంగా పంటలు పండాలని రైతులు సంతోషంగా ఉండాలని ఆ గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడు ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ యువ చైతన్య ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు
వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్
RELATED ARTICLES