Monday, February 10, 2025

వరంగల్: సమృద్ధి వృద్ధాశ్రమంను ప్రారంభించిన కార్పొరేటర్ సుంకరి మనిషా-శివకుమార్

తేజ న్యూస్ టివి ప్రతినిధి

గ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థ 16 వ డివిజన్ పరిధిలోని కీర్తి నగర్ కాలనీ లో సమృద్ధి వృద్ధాశ్రమంను ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివ కుమార్
ఈ సందర్భంగా మాట్లాడుతూ వృద్ధాశ్రమంను పెట్టడం మంచి ఆలోచనేనని,వృద్ధాశ్రమంకు ఎల్లప్పుడూ మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని వృద్ధులకు సేవ చేసే భాగ్యం అందరికీ వుండదు కొందరికే దక్కుతుందని ఆయన
అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ జ్యూడిషియల్ అడ్వైజరీ మెంబర్ అనితా రెడ్డి,నాయకులు లక్ష్మణ రావు,కమలాకర్,వెంకన్న,రాధ, గీతారాణీ,కుమార్,మరియు తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular