Monday, February 10, 2025

వడ్డేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠ దామముని ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

TEJA NEWS TV Telangana

నిజాంసాగర్లో ఈరోజు నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠ దామముని జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు..

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అన్నారు..

అనేక రకాల పథకాల వల్ల అభివృద్ధి అన్ని విభాగాల్లో జరుగుతుందని అన్నారు..

ఈ కార్యక్రమంలో సర్పచ్ సంధ్య రాణి (పండరి ),అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular