Monday, February 10, 2025

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు – నందిగామ పోలీసులు

TEJA NEWS TV : ఎన్టీఆర్ జిల్లా, నందిగామ

సిఐ హనీష్ ఆధ్వర్యంలో ఎస్సై పండు దొర గాంధీ సెంటర్ లో వాహన తనిఖీలు  చేశారు.

మైనర్లు లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి జరిమానా విధించిన ఎస్సై పండు దొర.

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు..
వేగం వద్దు నిదానమే ముద్దు….
రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కల్పించిన ఎస్సై పండు దొర….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular