
తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం
సంగెం మండలంలోని అంబేద్కర్ సెంటర్లో శుక్రవారం రోజు కేంద్ర ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశం లో జనగణన కులగణన చేస్తానని ప్రకటించడంతో మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన *పరకాల నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు * ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వమే వస్తుందని చెప్పారు పరకాల నియోజకవర్గం లో బిజెపి జెండా ఎగురవేస్తామన్నారు ఈ కార్యక్రమంలో *బిజెపి మండల అధ్యక్షులు డి చంద్రమౌళి * జిల్లా కౌన్సిల్ మెంబర్ కుమారస్వామి శేషాద్రి సమిరెడ్డి కూతురు రాజు పగడాల రాజు ముల్క ప్రసాద్ దేవేందర్ రెడ్డి కుమార్ చేరాలు శ్యామ్ గుండేటి పవన్ సాయి శేఖర్ సారమ్మ పాణి రాజు ఈ మురళీధర్ అనిల్ రమణ బోగ కోటేశ్వర్ ,అల్లం కుమార్ స్వామి, వీరేశం, గోపాల్, బొల్ల బోయిన కుమారస్వామి ,బాబు, చిర్రబాబు ,భోగి సంపత్, పోలబోయిన భద్రి, నంద్యాల సతీష్, జక్కా అరుణ గోనె ముకుందాం నానవాస రాంబాబు కృష్ణానగర్ రవి దోమల కీసర వీరన్న నాంపల్లి సంపత్ హనుమకొండ స్వామి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.