TEJA NEWS TV BREAKING:
బీబీపేట మండలంలోని తుజాల్పూర్ గ్రామంలో పిడుగుపాటు గ్రామాన్ని ఉనికిపడేలా చేసింది వివరాలలోకి వెళితే ఆదివారం కురిసిన వారంతోపాటు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వర్షం దాటికి తట్టుకోలేక చెట్టు నీడకు గోప కవిత, గోప వివేక్, గోప రంజిత్, కలకుంట్ల రాజులు చేరుకున్నారు పెద్దపాటి ఉరుములతో పాటు హఠాత్తుగా పిడుగు పడటంతో నలుగురు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు ఇది గమనించిన చోటు ప్రక్కల వారు గ్రామ పెద్దలకు, అంబులెన్స్, పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగా క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారని వైద్యులు, ప్రజా ప్రతినిధులు తెలుపుతున్నారు రైతుల అందించిన సమాచారం మేరకు కొనుగోలు కేంద్రం వద్ద ఎలాంటి మౌలిక వసతులు సంబంధిత సహకార సంఘం ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇలాంటి సమస్య తలెక్కిందని గ్రామ రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు దీనికి తోడు సహకార సంఘ చైర్మన్ విదేశీ పర్యటనలో ఉండడం, ఉపాధ్యక్షునికి కనీస పదవి బాధ్యతలు అప్పగించకపోవడం విడ్డూరమని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
బిబిపేట :పిడుగుపాటుతో నలుగురికి తీవ్ర గాయాలు
RELATED ARTICLES