Wednesday, January 22, 2025

బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

రాబోయే వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో  *బిజెపి అభ్యర్థి  ఆరూరి రమేష్ ని*  అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈరోజు గీసుగొండ మండల కేంద్రంలోని ఇంటింటి ప్రచారం నిర్వహించి  గత 10  సంవత్సరాలుగా  బిజెపి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయవలసిందిగా  ఓటరు మహాశయులను  కోరిన
*బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గం ప్రబారి  డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి
ఈ కార్యక్రమంలో పరకాల అసెంబ్లీ కన్వీనర్ ముల్క ప్రసాద్ వాజ్పేయి,బూత్ అధ్యక్షులు  పాకనాటి శ్రీకాంత్,కత్తి వెంకటేశ్వర్లు, కోట అనిల్, కార్యకర్తలు కర్ణ కంటి రఘు, వాటికుల గోపి, కర్ణ కంటి రజిత,కత్తి హేమలత,ముల్క వాసు, కోల అభినవ్, పులి చేరి రేవంత్ , సరిత  తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular