Friday, January 24, 2025

నర్సంపేట: న్యాయవాదులపై దాడికి నిరసనగా కోర్టు విధులు బహిష్కరణ

TEJA NEWS TV జనగాం పోలీస్ స్టేషన్లో ఒక కేసు విషయం లో మాట్లాడటానికి వెళ్ళిన అమృత రావు మరియు కవిత న్యాయవాద దంపతుల పై పోలీసుల దాడి నీ నిరసిస్తూ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ రోజు మరియు రేపు కోర్టు విధులు బహిష్కరిస్తూ రెడ్ రిబ్బన్ తో నిరసన కార్యక్రమం తెలియ జేస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుట్టపాక రవి తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు అంబటి శ్రీనివాస్,తండ సారంగపాణి,తొగరు నర్సింహారెడ్డి,గుళ్ళ ప్రభాకర్,మోటురి రవి,కొంగరి రాజు,బోట్ల పవన్,కంసానీ అశోక్,బొడ్డుపేల్లి అజయ్,పొనుగోటి అజయ్,దాస్యం రంగనాథ స్వామి,మాంకాలి ప్రభాకర్ తదితర న్యాయవాదులు పాల్గోని నిరసన తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular