కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లోని మంగళూరు గ్రామంలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రోసిడింగ్ పత్రాలను గ్రామ సప్న రమేష్ అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చుటకు ముఖ్యమంత్రి కేసీఆర్ గృహలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం ఒక వరం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వప్న రమేష్ ఉప సర్పంచ్ దత్తు దేవయ్య,సాయిలు,లక్ష్మారెడ్డి,వెంకట్,మోహన్ రెడ్డి,సంగయ్య,తదితరులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను లబ్దిదారులకు అందజేసిన సర్పంచ్
RELATED ARTICLES