ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజవర్గం
కోటి దీపోత్సవం ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అధికారి పార్టీ చీకట్లో ఉన్న మన రాష్ట్రాన్ని వెలుగులోకి రప్పించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకున్నారు,ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో గల కెవిఆర్ .కళాశాలలో ఏర్పాటుచేసిన కోటి దీపోత్సవం ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న ,నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త తమ్మళ్ళపల్లి రమాదేవి,ఈ సందర్భంగా రమాదేవి వారిని శాలువా తో సత్కరించింది వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు….
కోటి దీపోత్సవం ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి
RELATED ARTICLES