Friday, January 24, 2025

ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన BRS నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
Teja news tv
ములకలపల్లి జులై 11: ములకలపల్లి మండలం పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు చేపట్టిన సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి స్వాగతం పలికిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పుష్పాల చందర్రావు, బండి కొమురయ్య, పుష్పల హనుమంతరావు, పుష్పాల సాయి గుంటూరు కృష్ణ, ఐతం నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular