Monday, February 10, 2025

ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

TEJA NEWS TV : పిట్లం మండల కేంద్రంలో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరుల మరియు కార్యకర్తల ఇంటికి వెళ్లి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసిన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు గారు..

అనంతరం శుభకాంక్షలు తెలిపి వారితో కలిసి భోజనం చేశారు..

ఈ కార్యక్రమంలో మండల స్థానిక నాయకులు, కార్యకర్తలు,ముస్లిం సోదరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular