TEJA NEWS TV
నందిగామ పట్టణం కుమ్మర బజార్ లో నివాసం ఉంటున్న సాంబుల రామకృష్ణారెడ్డి కుమారుడు శివ సాయి కృష్ణారెడ్డి 13 సం ” నలుగురు స్నేహితులతో కలిసి నందిగామ మునీరు బ్రిడ్జి క్రింద స్నానానికి వెళ్లి లోతులో పడి మృతి చెందాడు. శివ సాయి మరియానివాస్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈరోజు ఉదయం స్కూల్ కి వెళ్లి మధ్యాహ్నం నుంచి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లినట్లు సమాచారం
ఈతకు వెళ్లి బాలుడు మృతి
RELATED ARTICLES