యన్టీఆర్ జిల్ల నందిగామ మండలం పల్లగిరి గ్రామ శివారు మూల మలుపు వద్ద పోలీసులకు రాబడిన సమాచారం మేరకు అక్రమంగా రేషన్ రవాణా చేస్తున్న రేషన్ బియ్యం నెంబర్ ప్లేట్ లేని వ్యాను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
రేషన్ బియ్యం 50/ కేజీల టిక్కీలు 10 బస్తాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించిన పోలీసులు
వాహన డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వ్యాను స్వాధీనం చేసుకున్న పోలీసులు
RELATED ARTICLES