Tuesday, December 2, 2025

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా గౌరవ సన్మానం కార్యక్రమానికి ఎన్నికైన రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు షేక్ సైదా




నందిగామ, ఎన్టీఆర్ జిల్లా


రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు షేక్ సైదా మాజీ ఉపరాష్ట్రపతి ముత్తవరపు శ్రీ వెంకయ్య నాయుడు చేతుల మీదుగా విజయవాడ బందర్ రోడ్ లో కంకిపాడు ఆయన్ హోటల్ 3/12/2025 అనగా బుధవారం  గౌరవ సన్మానం కార్యక్రమానికి ఎన్నికైన రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు షేక్ సైదా హర్థిక శుభాకాంక్షలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular