Monday, October 27, 2025

మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ సీతామహాలక్ష్మిని పరామర్శించిన రేగా కాంతారావు

TEJANEWSTV TELANGANA :కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి కాపు సీతామహాలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో, వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు మరియు పినపాక మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు.

ఈ సందర్భంగా సీతామహాలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న రేగా కాంతారావు, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

అదే సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా సీతామహాలక్ష్మి గారు త్వరగా ఆరోగ్యవంతంగా మారాలని ప్రార్థించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular