పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ” భారత వనిత ” ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సి.ఐ.నాయుడు .*
*యన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం మీడియా మిత్రులు, పోలీసులు , రాజకీయ నాయకుల తో కలిసి ” భారత వనిత ” పత్రిక ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న సి.ఐ.వై.వి.వి.యల్., నాయుడు.*
*ఈ కార్యక్రమం లో మీడియా మిత్రులు గాడిపర్తి సీతారామారావు, మస్తాన్,రమాదేవి, ప్రియాంక,రాజు,తేజ, సుధాకర్,సుబాని, తెదేపా.పట్టణ అధ్యక్షులు ఏచూరి రాము, తదితరులు ఈ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు.*
భారత వనిత ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
RELATED ARTICLES



