Saturday, November 8, 2025

GST తగ్గింపుపై ప్రజలకు అవగాహన ర్యాలీ

TEJA NEWS TV : ఆళ్లగడ్డ పట్టణంలో బుధవారం  సాయంత్రం ఎమ్మెల్యే భూమా కిలప్రియ ఆధ్వర్యంలో
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల తగ్గించిన జీఎస్టీ పై ప్రజలకు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించే విధంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక 4 రోడ్ల కూడలిలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే అఖిలప్రియ పాల్గొని మాట్లాడుతూ.. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేలా ప్రభుత్వం GST భారాన్ని తగ్గించిందని తెలిపారు. జీఎస్టీ తగ్గింపుతో చాలావరకు నిత్యవసర వస్తువుల ధరలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular