జనసేన పార్టీ
ఎన్టీఆర్ జిల్లా
నందిగామ నియోజకవర్గం
నందిగామ నియోజకవర్గ అనాసాగరం గ్రామానికి చెందిన దాసరి జోగామ్మ గారి మనువరాలు సిద్ధంశెట్టి తులసి కుమారి గారికి ఇటీవల కాలంలో ప్రమాదశాత్తు జరిగినఘటనలో తన రెండు కాళ్లు కోల్పోయి ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకొంటున్న విషయం జనసేన శ్రేణులకు తెలియడంతో సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. వీరికి నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ,సహకారాలు బీజేపీ కో కన్వీనర్ తొర్లకొండ సీతారామయ్య మరియు జనసేన నాయకులు,వీరమహిళలు అందించారు.
ఆర్ధిక సహాయం అందించిన జనసేన,బీజేపీ
RELATED ARTICLES