Sunday, January 11, 2026

తల్లిదండ్రులు లేని ముగ్గురు తోబుట్టువుల పెళ్లిళ్లు – మానవత్వాన్ని చాటిన నాయకులు

తల్లిదండ్రులు లేని ముగ్గురు తోబుట్టువుల పెళ్లిళ్లకు స్థానికంగా మానవత్వాన్ని చాటుకుంటూ పలువురు ప్రముఖులు ముందుకొచ్చారు. బోనగిరి జ్యోతి అనే యువతీ పెళ్లి కూతురిగా జనగామ గ్రామానికి చెందిన ఆమెకు వివాహానికి ముందే పేరంటాలు జరిపారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు ఆర్థిక సహాయంతో కుటుంబానికి అండగా నిలిచారు.

ఈ సందర్భంగా మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ రూ. 20,000 ఆర్థిక సాయం అందించగా, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరింత నర్మదగా స్పందిస్తూ రూ. 5,000 సాయం చేశారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొబ్బురి బాపు రెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు పాత పండరి, విద్యార్థి నాయకుడు రేగుల సంతోష్, సీనియర్ నాయకులు పరుశురాములు తదితరులు పాల్గొని కుటుంబానికి మద్దతుగా నిలిచారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular