ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం,ముప్పాళ్ళ గ్రామంలో మరణించిన,అందెల వెంకటగోపీకృష్ణా మరియు అవులమంద ఏడుకొండలు అనే జనసైనికుల కుటుంబాలను పరామర్శించి, జనసేన పార్టీ ఎల్లప్పుడు మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించిన నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి .
జనసైనికుల కుటుంబాలను పరామర్శించిన జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి
RELATED ARTICLES