Wednesday, March 12, 2025

టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు ఎగ్జామ్ ప్యాడ్స్ అందించిన మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్

TEJA NEWS TV : మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్, గ్రామ ప్రజల ఆశీర్వాదంతో జిల్లా పరిషత్ హై స్కూల్ లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కు ఎగ్జామ్ ప్యాడ్స్ అందించడం జరిగింది. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ బాగా రాసి చందాయిపేట ను జిల్లాలోని మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తూ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ను అందరికీ శుభాభివందనాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ వి కిషన్ సారు. అమ్మఆదర్శకమిటీచైర్మన్ బుడ్డసంతోష.సీనియర్ ఉపాధ్యాయులు అజిత. విట్టల్ రెడ్డి నర్సింలు. సిద్ధ రాములు.బంగారయ్య దామోదర్. వీణ. సౌజన్య. స్వప్న. శ్రీనివాస్. రాములు. సలీం.గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular