Teja News tv Holagunda Reporter Arun Kumar : చిప్పగిరి మండలంలోని ఆలూరు తాలుకు ఈరోజు ఏరుర్ గ్రామానికి చెందిన ఎమ్ నరసన్న కుమారుడు ఆంజనేయులు వివాహ మహోత్సవానికి zptc విరుపాక్షి మాట్లాడుతూ నా వంతు సహాయంగా తాళిబొట్టులు. కాలి సొత్తులు. పంచాయితీ రాజ్ వింగ్ అండ్ జోనల్ కర్నూల్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు జడ్పిటిసి విరుపాక్షి అందించడం జరిగింది. ఎమ్ నరసన్న మాట్లాడుతూ zptc విరుపాక్షి గారికి కృతజ్ఞతలు తెలియజేశాడు.
వివాహ మహోత్సవానికి తాళిబొట్టులు.కాలి సొత్తులు అందించిన Zptc విరుపాక్షి
RELATED ARTICLES