

TEJA NEWS TV : ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ MLA గౌ.శ్రీమతి కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు.
*హోళగుంద మండలం కేంద్రంలోని టిడిపి కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య ఆధ్వర్యంలో.
జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు,సమైక్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీచంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు “భవిష్యత్ కు గ్యారంటీ” కార్యక్రమంలో భాగంగా హోలగుంద పట్టణంలో పలుకాలనీలో పర్యటించి ఇంటింటికి తిరిగి *TDP “మినీమేనిఫెస్టో” ను ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో హోలగుంద మండల కన్వనర్ డాక్టర్ తిప్పయ్యా , మైనారిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదం, సీనియర్ నాయకులు గాదిలింగ , జుమ్మ సలీం, సాయిబేష్,మల్లయ్య, యువ నాయకులు మంజునాథ్ గౌడ్, మోయెన్,పీరన్న, ఐటీడీపి తాలూకా కార్యదర్శి హనుమంతు* సురేష్ గౌడ, మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కోట్ల యూత్ ,తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్దఎత్తున తదితరులు పాల్గొన్నారు.