Thursday, March 13, 2025

విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారిన వేళ

TEJA NEWS TV
మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డి పల్లి ప్రాథమికొన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నవత్ సురేష్  ఆధ్వర్యంలో  విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి ఉదయం తరగతులు బోధిస్తూ పాఠశాల నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించడం  జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని,డి ఈ ఓ గా సొయాప్,ఎం ఈ ఓ గా రిషిక, హెచ్ ఎం గా మధుప్రియ, ఉపాధ్యాయులుగా రక్షిత, షర్మిల, సహస్త్ర, నందిత, కీర్తన, సంజయ్, వర్షిత్, రామ్ చరణ్, లక్ష్మణ్, కార్తీక్ ,లు బాధ్యతలు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో  పాఠశాల ఉపాధ్యాయులు సుమతి, రజనీదాస్, చర్ల రామకృష్ణ, సుమలత,పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular