Sunday, September 14, 2025

మైనార్టీల సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్న నేషనల్ మైనార్టీ కమీషనర్ నెంబర్ సయ్యద్ షహజాది

సమీకృత జిల్లా భవనంలో నేషనల్ మైనార్టీ కమీషనర్ నెంబర్ సయ్యద్ షహజాది కామారెడ్డి జిల్లాలో మైనార్టీల సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో అధికారులు మరియు కామారెడ్డి జిల్లా జమ్మియత్ ఒలేమా ఐ హింద్ జిల్లా సెక్రటరీ మహమ్మద్ అజ్మత్ , దోమకొండ బిబిపేట ఉమ్మడి మండలాల ఉపాధ్యక్షులు మహమ్మద్ అసిఫ్ , కామారెడ్డి కౌన్సిలర్ మహమ్మద్ నజీర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular