జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు ఈసైకో జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ విధించి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంచిన నేపథ్యంలో వారిని వెంటనే విడుదల చేయాలని
ఈరోజున మూడవరోజు కూడా ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ MLA గౌ.శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారి ఆధ్వర్యంలో.
ఆలూరు పట్టణంలో పెద్దఎత్తున సామూహిక నిరాహారదీక్షా కార్యక్రమం కొనసాగించటం జరిగింది.
ఈకార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అలాగే రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయి,మండల స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న TDP నాయకులు,తెలుగుయువత, Itdp,Tnsf,Tntuc,నాయకులు నందమూరి,అభిమానులు,
TDP యూత్,కోట్ల యూత్ నాయకులు,తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు అందరూ పెద్దఎత్తున హాజరుకావడం జరిగింది.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే విడుదల చేయాలి..శ్రీమతి కోట్ల సుజాతమ్మ
RELATED ARTICLES