Saturday, November 8, 2025

భగత్ సింగ్ 118వ జయంతి: నందిగామలో జనసైనికులు పూలమాల అర్పణ

TEJA NEWS TV:నందిగామ నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి గారి ఆదేశాల మేరకు, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలిట సింహ స్వప్నం, అసమానతలపై విప్లవం చేపట్టిన షాహిద్ భగత్ సింగ్ 118వ జయంతి సందర్భంగా నందిగామ పట్టణ గాంధీ సెంటర్‌లో జనసైనికులు పూలమాల అర్పించారు. కార్యక్రమంలో పవన్ ఆర్మీ నాగేంద్ర, కొట్టె బద్రి, ప్రసాదపు కేధర్, చందర్లపాడు మండల జనసేన ప్రధాన కార్యదర్శి తోట మణికంఠ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular