Wednesday, July 2, 2025

బిజెపి కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా – డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు



తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.

పరకాల నియోజకవర్గం సంగెం మండల్  బూత్ అధ్యక్షులు మేదరి స్వాగత్ ( సన్నీ) మరియు పురోహితులు నాగేశ్వర ప్రసాద్ శర్మ  ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి  కార్యకర్త కుటుంబాలకు అండగా ఉంటానని తెలియజేసిన *బిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్,,పగడాల కాళీ ప్రసాద్ రావు *సంగెం బిజెపి మండలం పార్టీ అధ్యక్షులు డి చంద్రమౌళి *బిజెపి జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ బుట్టి కుమార్ స్వామి. మాజీ ఎంపిటిసి  దేవినేని ేశినేని యాదగిరిరావు  కిసాన్ మోర్చా జిల్లా మాజీ అధ్యక్షులు బెజ్జంకి శేషాద్రి , మండల ప్రధాన కార్యదర్శులు పైండ్ల శ్యాం గుండేటి పవన్ సాయి మాజీ మండల అధ్యక్షులు నరహరి సమ్మిరెడ్డి మండల కార్యదర్శిలు నాల్య రమేష్ యాదవ్ గుగులోత్ అనిల్ గండ్రాతి పాణి హనుమకొండ స్వామి ఎస్టి మోర్చా నాయకులు మహేందర్ నాయక్ మహిళా మోర్చా నాయకురాలు రెడ్డబోయిన సారమ్మ గొర్ల కాపరుల సంఘం కన్వీనర్ జక్క చేరాల యాదవ్ పోలింగ్ బూత్ అధ్యక్షులు రొట్టె రాంబాబు దోమల రవి సాయి కృష్ణ బెజ్జంకి రాజు మండల కార్యవర్గ సభ్యులు పెండ్లి రమేష్ బోనాల రాజు జిజుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular