Monday, January 12, 2026

నిజాంసాగర్ :పశువులకు గాలికుంటు టీకాలు పంపిణీ

TEJA NEWS TV : నిజాంసాగర్ మండలంలోని ముగ్ధంపూర్లో గురువారం పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి సయ్యద్ మునుసు మాట్లాడుతూ. గ్రామంలోని రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, రైతులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular