

పర్యావరణ పరిరక్షణ లో భాగం గా RSS నందిగామ కండ కార్యవహక సభ్యులు శ్రీ అడపా స్వామి గారు మరియు అనాసాగరం – జనసేన పార్టీ & వినాయక ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో,అనగా రేపు ఉదయం శ్రీ గణేష్ చతుర్థి సందర్భంగా శాంతి నగర్ లోని రామ మందిరం అరుగు వద్ద రేపు 5 అడుగుల మట్టి గణపతి ప్రతిమను 5 రోజుల ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున గ్రామంలోని ప్రజలందరికీ 200 మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ కార్య్రమంలో అందుబాటులో ఉంటుంది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము….