Friday, October 31, 2025

నందిగామలో దారుణం

చందర్లపాడు మండలం ముప్పాళ్ళలో నలుగురు వ్యక్తులు 15ఏళ్ల బాలికను మత్తుమందు కలిపిన జామకాయలతో మోసగించి అత్యాచారం చేశారు.

బాధితురాలు తీవ్రంగా అస్వస్థతకు గురవగా, ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular