Friday, October 31, 2025

చీఫ్ జస్టిస్ పై దాడి ప్రజాస్వామ్యం పై దాడినేఅని సంగెం ఎమ్మార్వో ఆఫీస్ ముందు దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ




తేజ న్యూస్ టివి ప్రతినిధి.

దళిత రత్న కళ్ళపెళ్లి ప్రణయ్ దీప్ మాదిగMRPSMSP జాతీయప్రతినిధిMSP వరంగల్ జిల్లా అధ్యక్షులు వ్యాఖ్య*
సంగెం మండల కేంద్రంలో  శుక్రవారం రోజున ఎమ్మార్పీఎస్ ఎంఎస్పిమండలకమిటీల* *ఆధ్వర్యంలో చీఫ్ జస్టిస్ పై దాడి ప్రజాస్వామ్యం పై దాడిగానేభావిస్తూ దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ* *కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్.  మండల అధ్యక్షులుదామెరకిషోర్ మాదిగనిరసనర్యాలీకి సభాధ్యక్షులుగా* *నిర్వహించగా ముఖ్యఅతిథిగా దళిత రత్న కళ్ళే పెళ్లి ప్రణయ్ దీప్ మాదిగ ఎమ్మార్పీఎస్. ఎమ్మెస్ పి జాతీయ ప్రతినిధి*
*ఎం ఎస్ పి వరంగల్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ*
*సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్* *పై దాడి చేసిన వారిమీద  తక్షణమే చట్టపరమైన చర్య తీసుకోవాలని. ఇది కేవలం చీఫ్ జస్టిస్ పై దాడి మాత్రమే కాదని, దేశ న్యాయవ్యవస్థ మీద, ప్రధానంగా రాజ్యాంగం పై దాడిగా చూడాలని. దాడిని* *నిరసిస్తూ మండల కేంద్రాల ముందు మూడు డిమాండ్స్ తో 1) సి జే  ,మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి* 2). దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించేలా వారికి కూడా శిక్షలు పడేలా స్వతంత్ర దర్యాప్తు చేయాలి అందుకోసం సుప్రీంకోర్టులో ప్రజాస్వామిక వాదులుగా గుర్తించబడ్డసీనియర్ జడ్జీలతోన్యాయవిచారణ  చేయాలి*
*3). ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలి*.
*ఈ కార్యక్రమంలో పాల్గొన్న MRPSMSP ఉద్యమ ప్రతినిధులు*. కోడూరు రాజు. మాదిగ మెట్టుపల్లిఏలియా  కొలకలూరి రాజుమామిడాల అభిలాష్. చిర్రాబాబు. జీవన్ అంజలి శివ  ధన్యం నవీన్ చిన్న జీవన్ సాయి విశాల్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular