Saturday, October 25, 2025

గుడిబండ:బదిలీ పై వెళ్ళిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం

TEJANEWSTV

శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల పరిధిలోని మద్దనకుంట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులు పోతిరెడ్డి, నాగరాజు, రామాంజనేయులు,శ్రీహరి, కుమార్ లకు మరియు ఈ పాఠశాలకు నూతనంగా నియమించబడ్డ లీలావతి, కుళ్ళాయమ్మ, వీరాంజనేయులుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉపాధ్యాయుడు నరసింహమూర్తి, గుడిబండ మండలం ఈనాడు రిపోర్టర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు  ఏ షబ్బీర్ ఆధ్వర్యంలో జరిగింది. ఉపాధ్యాయులను శాలువాలతో పూలహారాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి కమిటీ చైర్మన్ వీర ముద్దప్ప, గ్రామస్తులు క్రిష్టప్ప మూడ్లగిరియప్ప, నాగప్ప,గిరియప్ప ,వీరభద్రప్ప మరియు ఉపాధ్యాయులు అరుణ శివారెడ్డి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular