ఖాజిపేట మండలం బి కొత్తపల్లి గ్రామపంచాయతీ లోని కుమ్మరి కొట్టాల గ్రామంలో ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించిన శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురాం రెడ్డి. శెట్టిపల్లి నాగిరెడ్డి మరియు ఏపీఐఐసీ డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు అబూబరక్సిద్ధిక్ , గ్రామ సర్పంచ్ గంగిరెడ్డి సుబ్బమ్మ , వైసీపీ జిల్లా కార్యదర్శి జి నాగిరెడ్డి, గ్రామపంచాయతీ వైసీపీ నాయకులు తిప్పాయిపల్లి గ్రామానికి ఇచ్చిన గంగిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, తవ్వ ఓబుల్ రెడ్డి, డీలర్ మరియు జంపన గంగిరెడ్డి వైసీపీ గ్రామ నాయకుడు అదేవిధంగా కుమ్మరి కొట్టాల గ్రామానికి చెందిన గాజులపల్లి రామసుబ్బారెడ్డి బీరం వెంకట్ రెడ్డి మరియు గంగ దేవర శేఖర్ మరియు ఈశ్వరయ్య గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సెక్రెటరీ నరసింహరావు గ్రామ వాలంటరీలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
కుమ్మరి కొట్టాల గ్రామంలో ఆర్ఓ ప్లాంట్ ప్రారంభిస్తున్న శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురాం రెడ్డి
RELATED ARTICLES