Saturday, March 15, 2025

ఏకశిలా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బియ్యం ప్యాకెట్ పంపిణీ

కడప జిల్లా ఒంటిమిట్ట మండలం, రాచపల్లి గ్రామం, ఓబిలిసిద్దయ్య, గారి ఆర్థిక సహాయంతో, కడప జిల్లా ఆజాద్ నగర్ లోని బృంద వృద్ధాశ్రమం,నందు, ఐదు ప్యాకెట్లు బియ్యం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బృందా వృద్ధాశ్రమం ప్రెసిడెంట్ A. బాలసుబ్బయ్య మరియు ఏకశిలా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, జాయింట్ సెక్రెటరీ,సుధీర్, మల్లయ్య, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular