TEJANEWSTV :ఎన్టీఆర్ జిల్లా నందిగామ
ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి… ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సీనియర్ నాయకులు బిజెపి. ” సైదా “*
*యన్టీఆర్ జిల్ల నందిగామ పట్టణం 6 వ వార్డ్ ప్రభుత్వ వైధ్యశాల రోడ్ యాదవ బజారు లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సీనియర్ బిజెపి.నాయకులు బిజెపి సైదా.*
*ఈ విషయమై నందిగామ పరిధి లోగల మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళిన సరిగా స్పందించలేదని ఆయన అన్నారు.*
*ఈ ఆక్రమణల గురించి జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత మంత్రివర్యులు దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుందని తెలియజేశారు….
ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి
RELATED ARTICLES



