Monday, January 12, 2026

అక్రమంగా మొరం తవ్వుతున్న జెసిబి సిజ్



తేజ న్యూస్ టివి ప్రతినిధి,సంగెం.

సంగెం మండలం  నార్లవాయి గ్రామ సమీపంలో సోమవారం ఉదయం పోలీసులు పెట్రోలింగ్ చేయుచుండగా అక్రమంగా మొరం తవ్వుతున్న జెసిబిని పట్టుకొని సీజ్ చేసి సంగెం పోలీస్ స్టేషన్ కి తరలించడమయింది.
ఈ సందర్భంగా ఎస్ఐ వంశీకృష్ణ, మాట్లాడుతూ  ప్రభుత్వ ఆస్తిని, మట్టిని మరియు భూమిని ధ్వంసం చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular