Saturday, July 5, 2025

అంగన్వాడి టీచర్ల సమస్యలు పరిష్కరించాలని సత్యవతి రాథోడ్ కి వినతి పత్రం అంద చేసిన అంగన్వాడి టీచర్లు

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నిజం సాగర్ అంగన్వాడి టీచర్ల సమస్యలు పరిష్కరించాలని సత్యవతి రాథోడ్ కు వినతి పత్రం అందజేశారు. అలాగే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజం సాగర్ అంగన్వాడి టీచర్లు, ఉన్నారు. ఈ కార్యక్రమంలో వజ్ర, లక్ష్మి, నాగమణి,రోజా,శోభ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular