TEJA NEWS TV :
- తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు.*
హోళగుంద మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య గారి ఆధ్వర్యంలో
ఈరోజు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండల కేంద్రంలోని బూత్ నంబర్ 45.46.ఇంద్రనగర్ రాజానగర్ కాలనీలో
“బాబు షురిటీ భవిష్యత్తుకు గ్యారంటి” మరియు ” బాబుతో మేము సైతం “
కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
*ఈ కార్యక్రమంలో ఐటీడీపీ తాలూకా కార్యదర్శి హనుమంతు .బూత్ ఇంచార్జ్ సాయిబెష్. పీరా. మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొడం జరిగింది. తదితరులు పాల్గొన్నారు.