TEJA NEWS TV
ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ MLA గౌ.శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారి ఆదేశాల మేరకు.
హోళగుంద మండలం టిడిపి కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య గారి ఆధ్వర్యంలో.
జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు,సమైక్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీచంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు “భవిష్యత్ కు గ్యారంటీ” కార్యక్రమంలో భాగంగా హోలగుంద మండల రాజనగరకాలనీలో పర్యటించి ఇంటింటికి తిరిగి *TDP “మినీమేనిఫెస్టో” ను ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో హోలగుంద మండల , టిడిపి యూనిట్ ఇంచార్జ తుంబలం గాదిలింగ ఐటీడీపి తాలూకు కార్యదర్శ హనుమంతు,బుతే ఇనీచార్జ మల్లికార్జున, s తిప్పన్న, బుడుగ జంగల రమంజీని ,బుడుగ జంగల్ గోవింద్ బోయ మంజునాథ్ భాస్కర్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కోట్ల యూత్ ,తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.


