Friday, February 14, 2025

హొళగుంద :ఇంద్రనగర్ కాలనీలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమం

TEJA NEWS TV :ఈరోజు న ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారి ఆదేశాల మేరకు

తెలుగుదేశం పార్టీ హొలగుంద మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య ఆధ్వర్యంలో
ఈరోజు బూత్ నంబర్ 39.EBC కాలిని.45 . ఇంద్రనగర్ కాలనీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన “బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమం నిర్వహించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు అందించే పథకాలు గురించి తెలియపరిచి,రిజిస్ట్రేషన్ నమోదు చేసి కరపత్రాలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్య నిర్వహణ కార్యదర్శి ఎండి ఆదం. ఐటీడీపీ తాలూకు కార్యదర్శి హనుమంతు. సిబిఎన్ ఆర్మీ మోహిన్. టిడిపి. నాయకులు మరియు కార్యకర్తలు. పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular