Friday, January 24, 2025

హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా పదోన్నతి

తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం


సంగెం మండల కేంద్రం పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కు అరుదైన గౌరవం దక్కింది వివరాల ప్రకారం సి హెచ్, యాదగిరి కి ,ఏ ఎస్ ఐ ,గా  ప్రమోషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది,ఈ సందర్భంగా సంగెం స్టేషన్ పోలీసుల బృందం యాదగిరి ని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎస్ఐ, ఎల్, నరేష్. మాట్లాడుతూ పదోన్నతి లభించడం ఉద్యమం పట్ల మరింత బాధ్యత వహించాల్సి ఉంటుందని అదేవిధంగా ఉద్యోగం లో ప్రజలకు మరింత సేవ చేయడం వల్ల సర్వీసు లో మరిన్ని పదోన్నతులు పొందాలని ఈ సందర్భంగా కోరారు అలాగే ఏఎస్ఐ యాదగిరి మాట్లాడుతూ విధినిర్వహణ లో నిర్లక్ష్యం వహించకుండా అటు ప్రజలకు ఇటు అధికారుల సూచనల ప్రకారం విధులు నిర్వహిస్తునని తెలిపారు ఈ కార్యక్రమంలో సంగెం ఏఎస్ఐ, సీతారాం నాయక్,హెడ్ కానిస్టేబుళ్లు, చందర్ రావు, కాసిం,కుమారస్వామి, శంకర్, సురేష్, కిషోర్, మురళీ, కుమారస్వామి, పోలీసు బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular