Monday, January 20, 2025

సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన చేగుంట ఎస్సై చైతన్య రెడ్డి

TEJA NEWS TV
మెదక్ జిల్లా చేగుంట లో సైబర్ నేరాలపై జిల్లా ఎస్పీ ఆదేశానుసారం చేగుంట   ఎస్ ఐ చైతన్య రెడ్డి, ఆధ్వర్యంలో ఏఎస్ ఐ రాంబాబు,చేగుంట టూ గజ్వెల్ వెల్లే రహదారిపై ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు,వారు మాట్లాడుతూ,  మండలంలో ఉన్న ప్రజలు, ఎవరు ఏమి ఫోన్ చేసినా, ఓటిపి చెప్పకూడదని, బ్యాంకు నుంచి ఫోన్ చేసినాము, మీకు జాబ్ వస్తది, మీరు ముందుగా ,  మాకు కొన్ని డబ్బులు కట్టమని చెపుతారు,  ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు, ఎవరైనా సైబర్ నేరాలకు  మోసపోతే, అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్ కు కానీ , 1930 కు కానీ ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు,ఈ కార్యక్రమం లో ఎస్ ఐ  చైతన్య రెడ్డి, ఏఎస్ ఐ రాంబాబు,  కానిస్టేబుల్, తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular