TEJA NEWS TV
మెదక్ జిల్లా చేగుంట లో సైబర్ నేరాలపై జిల్లా ఎస్పీ ఆదేశానుసారం చేగుంట ఎస్ ఐ చైతన్య రెడ్డి, ఆధ్వర్యంలో ఏఎస్ ఐ రాంబాబు,చేగుంట టూ గజ్వెల్ వెల్లే రహదారిపై ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు,వారు మాట్లాడుతూ, మండలంలో ఉన్న ప్రజలు, ఎవరు ఏమి ఫోన్ చేసినా, ఓటిపి చెప్పకూడదని, బ్యాంకు నుంచి ఫోన్ చేసినాము, మీకు జాబ్ వస్తది, మీరు ముందుగా , మాకు కొన్ని డబ్బులు కట్టమని చెపుతారు, ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు, ఎవరైనా సైబర్ నేరాలకు మోసపోతే, అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్ కు కానీ , 1930 కు కానీ ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు,ఈ కార్యక్రమం లో ఎస్ ఐ చైతన్య రెడ్డి, ఏఎస్ ఐ రాంబాబు, కానిస్టేబుల్, తదితరులు పాల్గొన్నారు,
సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన చేగుంట ఎస్సై చైతన్య రెడ్డి
RELATED ARTICLES