Saturday, January 18, 2025

సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జనసేన తంబళ్లపల్లి రమాదేవి

NTR జిల్లా నందిగామలో ఓసి క్లబ్బులో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో జనసేన మరియు టిడిపి సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… భారతదేశమత విధానం సర్వమత సమ్మేళనం అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం  ఏమతమైనా శాంతి సౌభాగ్యాలు కోరుకుంటుంది, శాంత స్వరూపుడైన యేసుప్రభువు చూపిన మార్గం ప్రేమా సేవా దృక్పథం అందరు అనుసరించాలని శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular