Monday, February 10, 2025

సత్యసాయి జిల్లా ఇంచార్జ్ మంత్రి గుమ్మనూరు జయరాంను కలిసిన జిల్లా ఎస్పీ ఎస్వీ.మాధవ్ రెడ్డి ఐపీఎస్

పుట్టపర్తి ప్రశాంత నిలయంలోని శాంతిభవన్ నందు సత్యసాయి జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు మరియు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం * మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన శ్రీ సత్యసాయి జిల్లా *ఎస్పీ ఎస్వీ.మాధవ్ రెడ్డి ఐపీఎస్ . వారు మాట్లాడుతూ శాంతిభద్రల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular