Thursday, May 22, 2025

సంగెం: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం



తేజ న్యూస్ టివి ప్రతినిధి,

సంగెం మండలం లో,క్యాన్సర్ వ్యాధితో మరణించిన కీ,,,వల్లాల లింగమూర్తి కుటుంబానికి  వివిధ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆర్థిక సహాయం కోరగా..దాతల సహకారంతో  వచ్చిన మొత్తం డబ్బులు 31,828/రూపాయలు, అలాగే సన్న బియ్యం 75 కేజీలు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  సహాయం అందజేసిన ప్రతి ఒక్కరికీ అలాగే గ్రామ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. అని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular