తేజ న్యూస్ టివి ప్రతినిధి,
సంగెం మండలం లో,క్యాన్సర్ వ్యాధితో మరణించిన కీ,,,వల్లాల లింగమూర్తి కుటుంబానికి వివిధ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆర్థిక సహాయం కోరగా..దాతల సహకారంతో వచ్చిన మొత్తం డబ్బులు 31,828/రూపాయలు, అలాగే సన్న బియ్యం 75 కేజీలు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహాయం అందజేసిన ప్రతి ఒక్కరికీ అలాగే గ్రామ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. అని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
సంగెం: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
RELATED ARTICLES